ఏపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్

by  |
ఏపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కారుమూరి పాల్గొన్నారు. అంతేకాకుండా నిన్న అసెంబ్లీలో కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. దీంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. కరోనా సోకడంతో కారుమూరి హోం క్వారంటైన్‎లోకి వెళ్లిపోయారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed