- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కారుమూరి పాల్గొన్నారు. అంతేకాకుండా నిన్న అసెంబ్లీలో కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. దీంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. కరోనా సోకడంతో కారుమూరి హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story