- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఏపీ మినిస్టర్ పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల జల వివాదంపై స్పందించిన పెద్దిరెడ్డి, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారని, రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని మాటిచ్చాడని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ ఇప్పటి వ్యవహార శైలీ తనకు నచ్చడం లేదని విమర్శించారు. అయినా.. దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని, ఏపీ ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ వెనక బడి ఉంది.. వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుచేశారు.
కృష్ణా జలాల జగడం: తెలంగాణ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి
Next Story