- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీలో శాసన మండలి రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి.మండలి కార్యదర్శికి,చెర్మన్కు మధ్య వివాదం ముదురుతోంది.తాజాగా కార్యదర్శిని మండలి చైర్మన్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సచివాలయ ఉద్యోగులు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా రెండ్రోజుల కిందట సెలక్ట్ కమిటీకి సిఫారసు చేసిన ఫైళ్లను అసెంబ్లీ కార్యదర్శి రెండుసార్లు తిప్పి పంపించారని మండలి చైర్మన్ షరీఫ్ ఏపీ గవర్నర్ హరిచందన్ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా,మండలి కార్యదర్శికి తాము అండగా ఉన్నామని, అవసరమైతే చైర్మన్ తీరుపై గవర్నర్కు కలిసి ఫిర్యాదు చేస్తామని సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు పేర్కొనడం గమనార్హం.
Next Story