- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసి ఎన్నికలపై చర్చించి వివరాలను చెప్పాలని పేర్కొంది. కరోనా పరిస్థితులు, ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయిస్తుందన్న హైకోర్టు.. ఈ అంశానికి సంబంధించి ఈనెల 29న తదుపరి ఆదేశాలను హైకోర్టు వెల్లడించనుంది.
Next Story