- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు రాష్ట్ర మంత్రులకు నోటీసులు జారీచేసింది. ఏపీ గవర్నర్తో ఉత్తర ప్రత్యుత్తరాల లీక్పై సీబీఐ విచారణ జరిపించాలని ఎస్ఈసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రివిలేజ్ లెటర్స్ లీక్ అవలేదని గవర్నర్ సెక్రటరీ చెప్పినట్లు ఎస్ఈసీ న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు.. మంత్రులకు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
Next Story