- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ తీర్పు చెప్పింది. నాలుగు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ జారీ చేయగా.. దీనిపై శనివారం ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఎస్ఈసీ షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని భావించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పట్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు లేనట్లే.
Next Story