- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ విషయంలో సీఐడీ నిర్వహిస్తున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేవరకు ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. రమేశ్ కుమార్ లేఖ రాయలేదని, ఇతరులు తయారు చేసిన లేఖను ఆయన పంపారని వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన పలువురు ఉద్యోగులను సీఐడీ విచారించింది. ఎన్నికల కమిషన్ తరపున సీతారామమూర్తి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
Next Story