- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: ఏపీలో ఇంటింటికీ రేషన్ అమలుపై హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… 48గంటల్లోగా ఎస్ఈసీని కలవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ అమలుపై ఐదు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది.
Next Story