- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఈసీని కలవండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీలో ఇంటింటికీ రేషన్ అమలుపై హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… 48గంటల్లోగా ఎస్ఈసీని కలవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ అమలుపై ఐదు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఏపీలో ఇంటింటికీ రేషన్ అమలుపై హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… 48గంటల్లోగా ఎస్ఈసీని కలవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ అమలుపై ఐదు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది.
Next Story






