ఆ కేసులో.. 12 మందికి బెయిల్ మంజూరు

by  |
ఆ కేసులో.. 12 మందికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకై పలువురు మృతిచెందగా, 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో నిందితులైన 12 మందికి మంగళవారం ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో కంపెనీ సీఈఓ సహా మొత్తం 12 మంది అరెస్టయిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed