- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏ మీడియంలో చదవాలన్నది విద్యార్థి, తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. మాతృ భాషలో చదివితే విద్యార్థులు త్వరగా అర్థం చేసుకుంటారని వివరించారు. అనంతరం కోర్టు.. తీర్పును వెల్లడిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81, 85లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ అంశంపై బీజేపీ నేత సుధీశ్ రాంభొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు ధాఖలు చేసిన సంగతి తెలిసిందే.
tag: govt schools, english medium, GO no; 81, 85, high court
Next Story