- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడమేంటని నిలదీసింది. ఏ పార్టీకి చెందని రంగులనే వేయాలని ఆదేశించింది. దీని అమలులో విఫలమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే పూర్తి బాధ్యత వహించాలని వెల్లడించింది. అలాగే, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించింది.
tags: high court, ap news, cm jagan, ycp, ycp colours, panchayat,
Next Story