- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,756 కరోనా కేసులు వెలుగుచూడగా, 104 మంది మృతి చెందారు.
తాజా కేసులు కలుపుకుని ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,622 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 10,738 మంది కరోనా సోకి మృతిచెందారు. జిల్లాల వారీగా మరణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 20 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story