- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటనలు తనను ఎంతో బాధించాయని ప్రకాశం జిల్లా కు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి ప్రభుత్వంలో పని చేయడం తనకు ఇష్టం లేదని ప్రకటించారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే డబ్బుతో తన పిల్లలకు అన్నం పెట్టలేనని భావోద్వేగానికి గురయ్యాడు.
చంద్రబాబుకు జరిగిన అవమానం తట్టుకోలేక పోతున్నాని, ఆయన కాలంలోనే నేను ఉద్యోగం తెచ్చుకున్నానని, ఎంతో నిజాయితీగా పనిచేశానని చెప్పుకున్నారు. ఇక ఉద్యోగాన్ని వదులుకుంటున్నాని బెల్ట్ , క్యాప్ తీసి అక్కడి నుంచి వెల్లిపోయారు. కావాలంటే టిఫిన్ సెంటర్ పెట్టుకుని పోషించుకుంటానని అన్నాడు.
అసెంబ్లీ ఘటన: NTR వారసులు మూర్ఖులు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు గారి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఒక కానిస్టేబుల్ ఖండించారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయతీగా బ్రతికానని…వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు pic.twitter.com/avzAJHnin3
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) November 20, 2021
చంద్రబాబు గారి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఒక కానిస్టేబుల్ ఖండించారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయతీగా బ్రతికానని…వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు pic.twitter.com/14ojnO75OJ
— Ravi Kondapalli (@Ravi_4545) November 20, 2021