- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏబీని విధుల్లోకి తీసుకోవాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది.
Next Story