- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హులకు సంబంధించి వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్స్ను గురువారం విడుదల చేసింది.వార్షిక కౌలు కింద రూ.158 కోట్లు, 2నెలల పెన్షన్ కింద రూ. 9.73 కోట్లు విడుదలయ్యాయి.
లబ్దిదారులైన రైతుల అకౌంట్లలో ఈ నగదును జమ చేస్తామని మంత్రి సత్సనారాయణ తెలిపారు. ఇదిలాఉండగా, అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Next Story