ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ పెరిగింది. దీంతో పెట్రోల్ పై 76 పైసలు, డీజిల్ పై రూ.1.07 పైసలు అదనంగా పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ.76.6, లీటర్ డీజిల్ రూ.69.9 గా ఉంది.



Next Story

Most Viewed