- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: భారత్ బంద్ దృష్ట్యా రాష్ట్రప్రభుత్వం సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే సోమవారం సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. భారత్ బంద్కు మద్దతు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సూచనతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు మంత్రి సురేశ్ ప్రకటనలో తెలిపారు.
Next Story