- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది. వారి ఫ్యామిలీకి ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. శనివారం ఉదయం రూ. 50 లక్షల చెక్కును సాయితేజ కుటుంబ సభ్యులకు మంత్రి పెద్దిరెడ్డి అందజేశారు.
ఇదిలా ఉండగా డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రిదాళపతి బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈయనకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ కూడా ఈ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నేటి సాయంత్రం సాయితేజ పార్థివదేహం ఆయన స్వస్థలానికి చేరుకోనుంది. రేపు (ఆదివారం) సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు జరుగునున్నాయి.
Next Story