- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచించింది. ఇక టపాసుల అమ్మకాలపై కూడా నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత బాణాలు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.
Next Story