దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు ఆంక్షలు

by  |
దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు ఆంక్షలు
X

దిశ, వెబ్‎డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచించింది. ఇక టపాసుల అమ్మకాలపై కూడా నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత బాణాలు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.



Next Story

Most Viewed