- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వ్యాప్తితో పాటు, ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తున్నందున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పిటిషన్లో పేర్కొంది. ఏపీ ఎస్ఈసీ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పు నివ్వగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Next Story