- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో గెస్ట్హౌస్ కోసం 30ఎకరాలను కేటాయిస్తూ గురువారం జీవో జారీ చేసింది. భీమిలి నియోజకవర్గం పరిధిలోని కాపులుప్పాడలో గ్రేహౌండ్స్కు చెందిన 300ఎకరాల్లో స్టేట్ గెస్ట్హౌస్ కోసం 30ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదిత గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం భూ రికార్డులు సిద్ధం చేయాలంటూ విశాఖ కలెక్టర్కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అత్యవసర ప్రాతిపదికన నిర్మాణం జరపాలంటూ జీవోలో సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది.
Next Story