- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ లో మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం వరకు మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇక మిగతా అన్ని రకాలపై 20 శాతం వరకు తగ్గనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారా అరికట్టడమే లక్ష్యమని, వచ్చే వారం నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మద్యం ధర, ఇతర చర్యల వల్ల మద్యం వినియోగం 37 శాతం తగ్గిందని పేర్కొంది.
- Tags
- ap govenment
Next Story