- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ గవర్నర్కు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోరాలనడం రాజ్యాంగ విరుద్దమని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 243 కే కింద ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉందని ఆయన చెప్పారు. ఐదేండ్లకు ఓ సారి ఎన్నికలు నిర్వహించడం ఈసీ విధి అని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు జరపాలన్న ఆర్డినెన్స్ ను తిరస్కరించాలని గవర్నర్ ను కోరారు. అవసరమైతే సుప్రీం కోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story