- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బెజవాడ ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివ్య తేజస్విని ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీపీ స్వియ పర్యవేక్షణలో జరిగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లోనే ఛార్జీషీట్ దాఖలు చేస్తామని అన్నారు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి వింత పోకడలను వెంటనే అరికట్టాలని వెల్లడించారు. అంతేగాకుండా మృతురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Next Story