- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపు అమల్లో ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
రేపటి నుంచి ఈ నెల 20 వరకు కర్ఫ్యూ సడలింపు చేయాలని సింఘాలు ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. అటు ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story