- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 21,320 కేసులు నమోదవ్వగా.. 99 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,75,372కి చేరుకోగా.. ఇప్పటివరకు 9,580 మంది మృతి చెందారు.
ఇప్పటివరకు 12,54,291 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story