ఏపీలో కొత్తగా ఎన్నికేసులంటే…?

by  |
ఏపీలో కొత్తగా ఎన్నికేసులంటే…?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 80,7,023కి చేరింది. 24 గంటల్లో 21 మంది మృతి చెందగా… ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 7,69,576 మంది కరోనా నుండి రికవర్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 75,70,352 కరోనా టెస్టుల చేశారు. ఈ రోజు అత్యధికంగా పశ్చిమగోదారి జిల్లాలో 492, చిత్తూరు 466, ప్రకాశం 340, కృష్ణా 358 కేసులు నమోదయ్యాయి.

Next Story

Most Viewed