- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విడతలుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందించగా.. రెండో విడతగా 55 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. మూడో విడతగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ఇందులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 1న కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ప్రకటించారు.
Next Story