- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్ 1న జగన్కు కరోనా వ్యాక్సిన్
<p>దిశ, వెబ్డెస్క్: విడతలుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందించగా.. రెండో విడతగా 55 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. మూడో విడతగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 1న కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు గుంటూరులోని భరత్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: విడతలుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందించగా.. రెండో విడతగా 55 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. మూడో విడతగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ఇందులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 1న కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ప్రకటించారు.
Next Story






