- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 7 నుంచి 9 వరకు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. అనంతరం అదే జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కడప జిల్లా పర్యటన అనంతరం అనంతపురం జిల్లాలో కూడా సీఎం జగన్ పర్యటించనున్నారు. అనంతపురం జిల్లాల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Next Story