- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. రాత్రి 8.30గంటలకు మొదలైన సమావేశం 9.45 వరకు కొనసాగింది. గంటకు పైగా సాగిన సమావేశంలో ఇరువరి మధ్య రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. తుపాన్ సాయంతో పాటు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న సీఎం జగన్.. రేపు ప్రధాని మోడీతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Next Story