- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: ఏపీ కేబినేట్ అక్టోబర్ 1న భేటి కానున్నది. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. రాష్ట్ర అభివృద్దికి కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు.
కాగా సెప్టెంబర్ 3న జరిగిన కేబినేట్ సమావేశంలో ఉచిత విద్యుత్-నగదు బదిలీపై చర్చించారు. దీనితో పాటు రమ్మీ, బెట్టింగ్ నిషేదం , ఏపీసీఎస్ డీ ఆమోదం లాంటి పలు నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే.
Next Story