ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ జాబితా ప్రకటన..

by  |
ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ జాబితా ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ పార్టీ తన నూతన రాష్ట్ర కార్యవర్గ జాబితాను ఆదివారం ప్రకటించింది. అందులో 10మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఉపాధ్యక్షులుగా.. రేలంగి శ్రీదేవి, కే విజయలక్ష్మి, మాలతీరాణి, నిమ్మక జయరాజు. వేణుగోపాల్, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, రావెల, సురేందర్ రెడ్డి, చంద్రమౌలి నియామకమయ్యారు.

ప్రధాన కార్యదర్శులుగా.. పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు, ఎన్. మధుకర్, ఎల్.గాంధీలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. అధికార ప్రతినిధులుగా.. పూడి తిరుపతి రావు, సుహాసిని ఆనంద్, చందు సాంబశివరావు, ఆంజనేయరెడ్డి, ఎన్. శ్రీనివాస్ , భానుప్రకాశ్ రెడ్డి, ట్రెజరర్‌గా సత్యమూర్తి, ఆఫీసు సెక్రటరీగా పి. శ్రీనివాస్ నియమితులయ్యారు.



Next Story

Most Viewed