- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నూతనంగా తీసుకొచ్చే పారిశ్రామిక విధానం 2020-23తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గత పారిశ్రామిక విధానంలో ఉన్న రాయితీలను ప్రస్తుతం తగ్గించారని మండిపడ్డారు. సబ్సిడీ శాతం 45 నుంచి 35 కు తగ్గించారని పేర్కొన్నారు. సేవా రంగానికి కూడా పూర్తిగా సబ్సిడీ ఎత్తేశారని, దీంతో కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరిశ్రమలు రానప్పుడు ఉద్యోగ కల్పనకు అవకాశమే లేదని వీర్రాజు అన్నారు.
Next Story