- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో :
అమ్మఒడి పథకం కోసం ఎండోమెంట్ నిధులు కేటాయించడం దారుణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. దేవాదాయశాఖ నిధులను కేవలం హిందు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్లో దేవాదాయశాఖ నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను వెంటనే దేవాదాయశాఖ అకౌంట్లో యాడ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ సీఎం జగన్కు ఒక లేఖ రాశారు.
Next Story