- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీస్ కూడా అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని నిర్మించి తీరతామని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని ఆరోపించారు. రాజధాని విషయంలో అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని సోము వీర్రాజు ఆరోపించారు.
Next Story