- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీ శాసనసభ సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి.అందుకు సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని నోటిఫికేషన్ వెల్లడించింది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈనెల 30వ తేదీన బీఏసీ సమావేశం ఉండనుంది. పనిదినాలు, అసెంబ్లీ సమావేశాల అజెండాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం ఖరారు చేయనున్నారు.
Next Story