రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు

by  |
రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ తరఫున రామానాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజులకే సమావేశాలను కుదించాలని బీఏసీ నిర్ణయం తీసుకున్నది. సభలో 4 బిల్లులు, 4 ఆర్డినెన్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.



Next Story

Most Viewed