- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ తరఫున రామానాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజులకే సమావేశాలను కుదించాలని బీఏసీ నిర్ణయం తీసుకున్నది. సభలో 4 బిల్లులు, 4 ఆర్డినెన్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Next Story