పంచాయతీ ఫైట్ లో వైసీపీదే హవా

by  |
పంచాయతీ ఫైట్ లో వైసీపీదే హవా
X

దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలో 3249 పంచాయతీలకు తొలి విడుత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,315 మంది పంచాయతీలను కైవసం చేసుకోగా.. 562 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 326 పంచాయతీల్లో ఇండిపెండెంట్ లు విజయం సాధించారు. 46చోట్ల బీజేపీ-జనసేన మద్దతుదారులు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Next Story

Most Viewed