- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్ : ఏపీలో 3249 పంచాయతీలకు తొలి విడుత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,315 మంది పంచాయతీలను కైవసం చేసుకోగా.. 562 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 326 పంచాయతీల్లో ఇండిపెండెంట్ లు విజయం సాధించారు. 46చోట్ల బీజేపీ-జనసేన మద్దతుదారులు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Next Story