- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఫైట్ లో వైసీపీదే హవా
<p>దిశ,వెబ్డెస్క్ : ఏపీలో 3249 పంచాయతీలకు తొలి విడుత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,315 మంది పంచాయతీలను కైవసం చేసుకోగా.. 562 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 326 పంచాయతీల్లో ఇండిపెండెంట్ లు విజయం సాధించారు. 46చోట్ల బీజేపీ-జనసేన మద్దతుదారులు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.</p>

X
దిశ,వెబ్డెస్క్ : ఏపీలో 3249 పంచాయతీలకు తొలి విడుత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,315 మంది పంచాయతీలను కైవసం చేసుకోగా.. 562 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 326 పంచాయతీల్లో ఇండిపెండెంట్ లు విజయం సాధించారు. 46చోట్ల బీజేపీ-జనసేన మద్దతుదారులు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Next Story






