- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల్లో బంగారు వాకిలి నుంచే తమను వెనక్కి పంపేశారని.. లఘు దర్శనానికి అనుమతించలేదని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూ.10 వేలు విరాళమిచ్చి దర్శనానికి వస్తే ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో అధికారులు దురుసుగా ప్రవర్తించారని భక్తుల ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story