- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాను పూర్తి చేసి తదుపరి సినిమాకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం అందరూ ఆమె పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నిశ్శబ్దం సినిమా విడదల తర్వాత శుభవార్త చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో ఆమె మరో సినిమాపై క్లారిటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు తెలియజేసింది. ఇది కాకుండా మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుపుతుందట. అనుష్క నటించిన నిశ్శబ్దం ఏప్రిల్ 2న విడుదలవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమా విడుదల గురించి సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, హేమంత్ మధుకర్ నిర్మిస్తున్నారు.
Tags: Anushka, Next Movie, Gautham Menon, nishabdham, april 2nd