- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. దాని ఎఫెక్ట్ తో ప్రజలే కాదు ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే అమిత్ షా తో శనివారం రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Next Story