- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. మధిర పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు కరోనాతో ఇటీవల చనిపోయాడు. తాజాగా అతని చిన్న కుమారుడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరో కేసు నేలకొండపల్లిలో నమోదైంది. పట్టణానికి చెందిన సిమెంట్, పైపుల వ్యాపారికి కోరోనా సోకినట్లు సమాచారం. ఈ వ్యాపారి తరుచూ వ్యాపారం నిమిత్తం సూర్యాపేటకు వచ్చివెళ్తున్నట్టు సమాచారం.
Next Story