- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జగన్ మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబుకు జగన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని టీడీపీ కార్యాలయాన్ని కూల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆత్మకూరులో టీడీపీ ఆఫీసును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, దానిని కూల్చేందుకు అనుమతివ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా అందుకోసం కేటాయించిన భూమిని కూడా రద్దు చేయాలని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
Next Story