- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ భారత విపణిలోకి మరో కొత్త స్మార్ట్ఫోన్ ను విడుదల చేయనుంది. సామ్సంగ్ గెలాక్సీ ఎం సిరీస్కు చెందిన ఎం 32ను ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీని ఫీచర్స్..6.4 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేతో పాటు, అమోలెడ్ డిస్ప్లే, రిఫ్రేష్ రేటు 90 Hz, హై బ్రైట్నెస్ గరిష్టంగా 800 నిట్లు, 48MP క్వాడ్ కెమెరా, 6000 mAH బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాదు ఈ మొబైల్ 5G నెట్వర్క్కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ను అమెజాన్, సామ్సంగ్.కామ్ లతో పాటు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లలో కొనుకోవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Next Story