- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉత్తరాపర ఎమ్మెల్యే ప్రబీర్ గోషాల్ మంగళవారం టీఎంసీ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కానీ, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. టీఎంసీని వీడినా ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు తెలిపారు. టీఎంసీ అధికార ప్రతినిధిగాను, హుగ్లీ జిల్లా సభ్యుడిగాను ప్రబీర్ గోషాల్ వ్యవహరించారు.
పార్టీలోని ఓ బలమైన వర్గం తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే పదవిలో కొనసాగనున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాపర నియోజకవర్గం నుంచి తాను మళ్లీ పోటీ చేస్తే ఓడించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Next Story