- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో ఈఎస్ఐ మందుల కొనుగోలులో మరో కొత్త స్కాం వెలుగులోకి వచ్చింది. కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ, సుజాత, కృపసాగర్రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, వెంకటేశ్పై కేసు నమోదు చేసి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరలపై కూడా కొత్తగా కేసు నమోదు చేసిన అధికారులు వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి మందుల కొనుగోలులో భారీ ముడుపులు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
Next Story