- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం జనాలను పరిగెత్తించింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం అక్కిరెడ్డిపాలెం షీలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
షీలానగర్ సమీపంలో ఉన్న గేట్వే కంటైనర్ యార్డులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కంటైనర్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న తరుణంలో క్రేన్ రాడ్కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే కంటైనర్లో రసాయన పదార్థాలు ఉండడంతో పొగ దట్టంగా వ్యాపించినట్లు గేట్ వే సిబ్బంది వివరణ ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి.
Next Story