- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగర్కర్నూల్: కందనూల్ జిల్లాలో మరోసారి భూకంపం అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. సోమవారం తెల్లవారుజామున 4:18 నిమిషాలకు పెద్ద శబ్దంతో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లనుండి బయటికి పరుగులు తీశారు. గత కొన్ని రోజుల క్రింద నల్లమల అచ్చంపేట మున్ననూరు, అమ్రాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించి ఇళ్లలో సామాగ్రి చెల్లాచెదురుగా పడిన విషయం తెలిసిందే. మళ్లీ మరోసారి నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో భూమి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.
Next Story