- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా లక్షణాలతో మరొకరు మృతి చెందారు. హన్మకొండ గోపాలపూర్ ఎఫ్సీఐ కాలనీకి చెందిన యువతి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు ఎఫ్సీఐ కాలనీలో హైపో క్లోరినేషన్ చేస్తున్నారు.
Next Story