- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై మరో కేసు నమోదయ్యింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పంద్రాగస్టున మల్కాజ్గిరిలో జరిగిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనంపల్లితో పాటు అతని తనయుడి రోహిత్పై 324,427,504,506,148 R/W 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం.
మైనంపల్లి ఏమిటిది.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్.!
Next Story